MLC Kavitha | తెలంగాణపై కొన్ని పత్రికలు విషం చిమ్ముతున్నాయి: కవిత

-

భార‌త జాగృతి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన తెలంగాణ సాహిత్య స‌భ‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. అమ‌ర‌వీరుల‌ను అవ‌మానించే సంస్కృతి తమది కాదని, పూజించే సంస్కృతి అని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని పత్రికల వైఖరిపై విమర్శలు గుప్పించారు. స‌మైక్య రాష్ట్రంలో అవ‌లంభించిన విధానాలనే ఇప్పుడు కూడా మీడియా సంస్థలు పాటిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణపై నిత్యం విషం చిమ్ముతూ, ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయం చేసే ఆ ప‌త్రిక‌ల మ‌న‌సు మారాల‌ని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు ఇక్కడి జ్యోతులు కావు అంటూ ఎద్దేవా చేశారు. పాఠశాలల్లో పిల్లలకు సాహిత్యం మీద పట్టు కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నామని కవిత(MLC Kavitha) వెల్లడించారు.

- Advertisement -
Read Also:
1. కేసీఆర్‌ను బాటా చెప్పుతో కొట్టాలి.. రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
2. ‘9 ఏళ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేళ మళ్లీ పుట్టుకొచ్చింది’

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...