MLC Kavitha | తెలంగాణపై కొన్ని పత్రికలు విషం చిమ్ముతున్నాయి: కవిత

-

భార‌త జాగృతి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన తెలంగాణ సాహిత్య స‌భ‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. అమ‌ర‌వీరుల‌ను అవ‌మానించే సంస్కృతి తమది కాదని, పూజించే సంస్కృతి అని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని పత్రికల వైఖరిపై విమర్శలు గుప్పించారు. స‌మైక్య రాష్ట్రంలో అవ‌లంభించిన విధానాలనే ఇప్పుడు కూడా మీడియా సంస్థలు పాటిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణపై నిత్యం విషం చిమ్ముతూ, ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయం చేసే ఆ ప‌త్రిక‌ల మ‌న‌సు మారాల‌ని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు ఇక్కడి జ్యోతులు కావు అంటూ ఎద్దేవా చేశారు. పాఠశాలల్లో పిల్లలకు సాహిత్యం మీద పట్టు కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నామని కవిత(MLC Kavitha) వెల్లడించారు.

- Advertisement -
Read Also:
1. కేసీఆర్‌ను బాటా చెప్పుతో కొట్టాలి.. రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
2. ‘9 ఏళ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేళ మళ్లీ పుట్టుకొచ్చింది’

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC లో మృతదేహాలు లభించాయా? లేదా?

ఎస్ఎల్‌బీసీ(SLBC) ప్రమాదం సమయంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు గుర్తించారు. వారి మృతదేహాలను...

YS Sharmila | ఏపీ బడ్జెట్‌పై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను(AP Budget) శుక్రవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం...