ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు 

-

Telangana High Court Transfers MLAs Poaching Case to CBI: తెలంగాణ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ సంచలనానికి తెరతీసిన ఈ కేసు నేడు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో సీబీఐ విచారణకు అనుమతిస్తూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, కేసును విచారించే అర్హత లేదంటూ.. విచారణను సీబీఐకి బదిలీ చేయాలంటూ ప్రతివాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సోమవారం ఉదయం నుండి హైకోర్టులో వాదనలు జరగగా.. సాయంత్రం కేసును సీబీఐకి బదిలీ చేస్తూ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.

Read Also:
మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట తీవ్ర విషాదం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...