రాజసం ఉట్టిపడేలా తెలంగాణ సచివాలయం నిర్మాణం (ఫొటోస్)

-

Telangana new secretariat |బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక చేపట్టిన అద్భుతమైన నిర్మాణాల్లో తెలంగాణ సచివాలయం ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రటిష్టాత్మకంగా నిర్మించిన ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 30వ తేదీన గ్రాండ్‌గా ప్రారంభించారు. అనంతరం లక్షల మందితో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో సభ ఏర్పాటు చేయనున్నారు. కాగా, రాజసం ఉట్టిపడే ఈ పరిపాలనా భవనంలో సకల సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా ఆధునిక సాంకేతికత మేళవించిన ఈ సచివాలయంలో ఫర్నీచర్ దగ్గర్నుంచి పూలకుండీల వరకు.. టెక్నాలజీ మొదలుకుని టాయిలెట్ల వరకు.. అంతా ఇంటర్నేషనల్ స్టాండర్ట్‌తో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సచివాలయానికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియా వేదికగా మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత పోస్టు చేయగా, అవికాస్త వైరల్‌గా మారాయి. దానికి అద్భుతమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Telangana new secretariat Photos:

Telangana new secretariat

Telangana new secretariat

Telangana new secretariat

Telangana new secretariat

Read Also: హిండెన్‌బర్గ్ రిపోర్టుతో అందరికీ సినిమా అర్ధమైపోయింది: KTR

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...