Munugode: మునుగోడులో ఈటల కాన్వాయ్ పై దాడి

-

Munugode: మునుగోడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై రాళ్ళ దాడి జరిగింది. ఈ దాడిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ జగదీష్ సహా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో టీఆర్‌‌ఎస్ – బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఈటల కారు ధ్వంసం.. కాగా టీఆర్‌‌ఎస్ నేతలకు గాయాలు అయినట్లు తెలుస్తుంది. అయితే.. నేటితో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో అన్నీపార్టీలు హోరా హోరీగా మునుగోడులో (Munugode) ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Read also: అమరావతి కేసు నుంచి తప్పుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీజేపీకి జమ్మూకశ్మీర్ ఒక పావు మాత్రమే: ప్రియాంక

జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka...

ఐశ్వర్యారాయ్‌ని దూరం పెట్టిన బిగ్‌బీ ఫ్యామిలీ.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

బిగ్ బీ అమిత్ బచ్చన్(Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...