Anchor Shyamala | యాంకర్ శ్యామలకు హైకోర్టులో ఊరట..

-

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంలో పలువురు నటులు, ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారిలో యాంకర్ శ్యామల(Anchor Shyamala) కూడా ఉన్నారు. కాగా తాజాగా ఆమె తనపై దాఖలు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. శ్యామలను అరెస్టు చేయవద్దంటూ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అదే విధంగా పోలీసుల విచారణకు పూర్తి సహాకారం అందించాలని శ్యామలను ఆదేశించించి కోర్టు. సోమవారం నుంచి పోలీసుల విచారణకు హాజరుకావాలని, శ్యామల విచారణను నోటీసు ఇచ్చి కొనసాగించవచ్చి హైకోర్టు తెలిపింది.

Read Also: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. సీఎంతో హరీష్ రావు భేటీ
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...