TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

-

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు(TSPSC Paper Leak Case)లో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వికారాబాద్ ఎంపీడీలో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్ అతడి తమ్ముడు రవికుమార్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి భగవంత్ కుమార్ తన తమ్ముడు రవికుమార్ కోసం ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈ కేసులో(TSPSC Paper Leak Case) ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య మొత్తం 22 కి చేరింది. డాక్యానాయక్ బ్యాంకు ఖాతాలో జమ అయన అనుమానాస్పద లావాదేవీల విచారణలో ఈ విషయం బయటపడింది. డాక్యానాయక్ వద్ద రెండు లక్షలకు ఏఈ పేపర్ కొనుగోలు చేశారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 33 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో TSPSC ఛైర్మన్ జనార్థన్ రెడ్డి(Janardhan Reddy), కార్యదర్శి అనితా రామచంద్రన్‌(Anita Ramachandran)ను ఈడీ అధికారులు విచారించారు.

- Advertisement -
Read Also: నీరాపై మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అవగాహన లేదు: MLC

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...