కొండగట్టుకు జనసేనాని.. అదేరోజున 32 ఆలయాల సందర్శనకై సంకల్పం

-

Varahi Vehicle Puja: జగిత్యాల జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈనెల 24న కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు జనసేనాని. ఉదయం 11 గంటలకు ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వారాహి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు నాచుపల్లి శివారులోని ఓ రిసార్ట్ లో పార్టీ ముఖ్య నేతలతో పవన్(Pawan Kalyan) భేటీ కానున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అవలంబించబోయే వ్యూహాలు, కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. ఇదే రోజున 32 నారసింహ క్షేత్రాలని సందర్శించాలని పవన్ సంకల్పించారు. ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు. తర్వాత మిగిలిన 31 నారసింహ ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...