కేసీఆర్‌ది దరిద్రపు పాలన.. నిజామాబాద్ ఇన్సిడెంట్‌పై స్పందించిన షర్మిల

-

నిజామాబాద్ ఆసుపత్రిలో రోగిని నేలపై లాక్కుని తీసుకెళ్లడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల(YS Sharmila) స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య తెలంగాణ అంటే ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. రోగులను నేలపై లాక్కొని వెళ్లడమే కార్పొరేట్ వైద్యమా? అని నిలదీశారు. స్ట్రెచర్లు, వీల్ చైర్లు లేకపోవడమే వసతుల కల్పనా? అని మండిపడ్డారు. ఏటా రూ.11 వేల కోట్ల బడ్జెట్ అంటూనే.. రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన కేసీఆర్‌ది అని ఆమె ధ్వజమెత్తారు. ఇది ఆరోగ్య తెలంగాణ కాదని, ప్రజలు చూస్తున్న అనారోగ్య తెలంగాణకు నిదర్శనం నిజామాబాద్ ఘటన అని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -
Read Also: MLC కవితకు బిగ్ షాక్.. మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Side Effects of Over Sitting | 6 గంటలకు మించి కూర్చుంటే ఇక అంతే సంగతులు..!

Side Effects of Over Sitting | ఎక్కువ కూర్చోవడం స్మోకింగ్...

Revanth Reddy | దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది: రేవంత్

విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth...