కార్యకర్తలు సంయమనం పాటించండి.. షర్మిల బయటకు వస్తుంది: YS విజయలక్ష్మి

-

పోలీసులపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యి చంచల్ గూడ మహిళా జైల్లో ఉన్న షర్మిల(YS Sharmila)ను కలిసేందుకు మంగళవారం ఉదయం వైఎస్ విజయలక్ష్మి(YS Vijayamma) వచ్చారు. అంనతరం తన కూతురుని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకే షర్మిలను అరెస్ట్ చేశారని విజయలక్ష్మి అన్నారు. షర్మిల బెయిల్‌‌పై బయటకు వస్తుందని, ప్రజా సమస్యలపై మళ్లీ పోరాటం సాగిస్తుందన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే షర్మిలను అరెస్ట్ చేసిందన్నారు. కార్యకర్తలు సంయమనంతో ఉండాలన్నారు. షర్మిల పాదయాత్రను అడ్డుకున్నారు. ఆమె ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చినా పోలీసులు అడ్డు పడుతున్నారు. షర్మిల ఏమైనా టెర్రరిస్టా? హంతకురాలా? అని ప్రశ్నించారు.

- Advertisement -
Read Also: ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవ ముహుర్తం ఖరారు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...