YS Sharmila: కుంభకోణాల ఫాదర్ కేసీఆర్

-

YS Sharmila: కుంభకోణాల ఫాదర్ కేసీఆర్ అని వైఎస్సార్‌‌ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. లక్ష్మణ చాంద మండలం కనకపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కేసీఆర్ కాళేశ్వరం పేరుతో చేశారని.. రూ. 70వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. స్కూటర్ నడిపే కేసీఆర్ ఇప్పుడు అక్రమ సంపాదనతో విమానాలు, హెలికాప్టర్లు కొనే స్థాయికి ఎదిగాడని ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తేనే ఫామ్‌హౌస్‌ నుంచి కేసీఆర్ బయటకొస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని.. 8 ఏళ్లుగా సీఎం కేసీఆర్ ఆడిందే ఆటగా సాగుతోందని YS Sharmila ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Read also: నయన్ సరోగసి విచారణ పూర్తి.. రేపు సర్కర్‌‌కు నివేదిక

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...