ఘోర జల ప్రమాదం.. 145 మంది స్పాట్ డెడ్

-

145 people were dead after Republic of Congo boat accident: రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన ఘోర జల ప్రమాదంలో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. లులొంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తన్న ఓ పడవ బోల్తా పడింది. ఈ పడవ ప్రమాదంలో 145 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పడవ కాంగో వెళ్తుండగా బసన్కుసు పట్టణం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. సామర్థ్యానికి మించి ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కాంగో అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...