జగన్ సీరియస్

-

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు… ఇటీవలే చిత్తూరు జిల్లా బీ కొత్తకోట మండలం గుట్టపాళ్యం గ్రామానికి చెందిని ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాందుడు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు….

- Advertisement -

ప్రస్తుతం ఈ సంఘటన ఏపీ వ్యాప్యంగా సంచలనంగా మారింది…. ఈ ఘనటపై జగన్ స్పందించారు… చిన్నారి వర్షిత హత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసిన ఘటన తననుకలచి వేసిందని అన్నారు… హంతకుడిని వెంటనే పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు…

అంతేకాదు ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి కఠినమైన శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు… చిన్నరిపై అత్యాచారం చేసి ఆతర్వాత ఊపిరాడకుండా చేయడంవల్లే వర్షిత మృతి చెందిందని పోస్ట్ మార్టంలో తేలింది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...