ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి...
కొత్త ఇంఛార్జ్లతో కూడిని రెండో జాబితాను వైసీపీ(YCP) విడుదల చేసింది. ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. తొలి విడతలో 11 మంది కొత్త ఇంఛార్జ్లను ప్రకటించగా.. తాజాగా 27మందికి...
వైసీపీ ప్రభుత్వం అవినీతిపై ప్రధాని మోదీ(PM Modi)కి జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఐదు పేజీల...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మాజీ టీమిండియా ప్లేయర్ అంబటి రాయుడు(Ambati Rayudu) మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వీరు ఇరువురు భేటీ అయ్యారు. ఇటీవల ఐపీఎల్లో సాధించిన ట్రోఫీని...
తనపై ఉన్న సీబీఐ కేసులలో ఏళ్ల తరబడి కోర్టుకు వెళ్లకుండా ఉండడం దేశ చరిత్రలో ఏపీ సీఎం జగన్కే దక్కుతుందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) విమర్శించారు. కేంద్ర మంత్రులు, సీఎంలుగా...
వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) వ్యంగ్యంగా స్పందించారు. అధికారంలోకి రాగానే ప్రజా వేదిక కూల్చివేతకు అధికారులు సీఎం జగన్ ఆదేశాలు ఇస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. జగన్...
అంతర్జాతీయ క్రికెట్కు ఇప్పటికే వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu).. తాజాగా ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగే ఐపీఎల్-2023 ఫైనల్...
కోడికత్తి తరహాలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్(Satya Kumar) ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు అవినాశ్ సహకరించడం...
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...