ఏపీలో విధ్యంసం 5వ ఏట అడుగుపెట్టింది.. వైసీపీ పాలనపై బాబు సెటైర్లు

-

వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) వ్యంగ్యంగా స్పందించారు. అధికారంలోకి రాగానే ప్రజా వేదిక కూల్చివేతకు అధికారులు సీఎం జగన్ ఆదేశాలు ఇస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. జగన్ మొదట చెప్పిన విధ్వంస విధానాన్నే వైసీపీ ప్రభుత్వం(YCP Govt)  నిత్యం పాటిస్తోందని విమర్శించారు. తొలి రోజే ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంతో మొదలైన రాష్ట్ర విధ్వంసం నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టిందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్ అంటూ జగన్(Jagan) ఆదేశాలతో పాటు ప్రజావేదిక కూల్చివేస్తున్న వీడియోను ఈ ట్వీట్‌కు చంద్రబాబు జతచేశారు.

- Advertisement -

Read Also:
1. కమాండోస్ లేకపోతే చంద్రబాబు అయిపోతారు: స్పీకర్ తమ్మినేని
2. మ‌రో సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో...

ఎంత నీచం జగన్.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు...