చంద్రబాబుకు వెరీ బిగ్ షాక్… మూడు రాజధానులకు లైన్ క్లియర్…

-

ఏపీ ప్రధాన ప్రతిపక్షతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది… మూడు రాజధానులు బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు… అలాగే సీఆర్డీఏ బిల్లును కూడా ఆమోదించారు…

- Advertisement -

మూడు వారల క్రితం సర్కార్ సీఆర్డీఏ బిల్లుతో పాటు మూడు రాజధానులు బిల్లును కూడా గవర్నర్ కు పంపింది.. ఇక అప్పటి నుంచి గవర్నర్ ఈ బిల్లుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే…

ఈ క్రమంలో ఈ బిల్లులకు గవర్నర్ నుంచి ఆమోదం లభించింది.. శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూల్, కార్యనిర్వాహ రాజధానిగా విశాఖలు ఏర్పడనున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...

తెలంగాణ ఎంపీ అభ్యర్థులు ధనవంతులు.. కోట్లలో ఆస్తులు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు...