ఆస్తికోసం తలలు పగలగొట్టుకున్నారు…. ఎక్కడో తెలుసా….

-

ఫొలం పంపకాల విషయంలో రెండు కుటుంబాలు తలలు పగలగొట్టుకున్నాయి.. ఈ ఘర్షణలో వదినను మరిది ఇనుపరాడ్డుతో దాడి చేశాడు… ములుగు వెంకటాపురంలో జరిగింది ఈ విషాదం…

- Advertisement -

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…ఫొలంకు సంబంధించిన వివాదంలో మరిది కృష్ణ మూర్తి వదిన లక్ష్మీ అనే వృద్దురాలిపై దాడి చేశాడు… ఈ దాడిలో వదినకు తీవ్రగాయాలు అయ్యాయి… దీంతో ఆమె స్థానికులు ఆసుపత్రికి తరలించారు..

కాగా ఫొలం పంపకాల విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరగుతున్న నేపధ్యంలో ఈ క్రమంలో మరిది కృష్ణమూర్తి వదినపై దాడి చేశాడు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...