వ్యవసాయ బిల్లు ఎందుకు పెట్టారో చెప్పిన మోడీ…

-

వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోడీ ప్రశంశలు తెలిపారు… తాజాగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ… రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ బిల్లులు ప్రవేశ పెట్టామని అన్నారు… అయితే వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు బిల్లులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు…

- Advertisement -

ఈ బిల్లులతో రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూరుతుందని అన్నారు… ఇష్టం వచ్చినట్లు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చని అన్నారు… ఇప్పటి దాక రైతులకు పూర్తిస్థాయిలు లాభాలు అందలేదని అన్నారు…

రైతులందరికి ఈ సంస్కరణలు అత్యంత ఆవశ్యకమని మోడీ అన్నారు… అలాగే పంట ఫోలాలకు రక్షణ లభిస్తుందని అన్నారు… రైతులకు సాంకేతికత అందుబాటులోకి వస్తుందని అన్నారు మోడీ…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chandrababu | వంగవీటి రాధాపై చంద్రబాబు ప్రశంసలు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు....

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

త్వరలో అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత...