BCCI: వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పిన బీసీసీఐ

-

BCCI: T20 వరల్డ్‌ కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయాన్ని కింగ్‌ కోహ్లీ ఒంటిచేత్తో పోరాడి భారత్‌కు అందించాడు. ఈ నేపథ్యంలో గ్రౌండ్‌లో కోహ్లీ టపాసు నిన్న పేలిన మాదిరిగా టపాసులను పేల్చుతున్నట్లు వీడియోను రూపొందించి, బీసీసీఐ దిపావళి శుభాకాంక్షలు చెప్పింది. కోహ్లీ-రోహిత్‌ కలిసి ఉన్న ఫోటోను ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేసి.. బ్రోమాన్స్‌(Bromance) అని క్యాప్షన్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...