Ka paul: ఎలక్షన్‌ రద్దు చేయాలి.. కోర్టులో తేల్చుకుంటా!

-

Ka paul fires on bjp and trs Munugode bypoll results: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రజశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు భారీగా అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. తనకు లక్షకుపైగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. బ్యాలెట్‌ పేపర్‌ పెడితే ఆ విషయం రుజువు చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. ఈ ఎలక్షన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అవినీతిపై కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...