Raghunandan Rao: ఈసీ పై రఘునందన్ రావు ఫైర్

-

Raghunandan Rao Fires on EC Vikas Raj: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనుమానాలకు తావిస్తోందని భీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. ఎన్నికల పై ఎలాంటి అవగాహన లేని అధికారులను, గతంలో పనిచేయని సిబ్బందిని కౌంటింగ్‌ కోసం తీసుకువచ్చారని ఆరోపించారు. వీరికి తగిన శిక్షణ కూడా ఇవ్వలేదని.. 47 మంది అభ్యర్థులు ఉండటం వల్లే ఫలితాల వెల్లడి ఆలస్యమవుతోందని.. ఎన్నికల అధికారులు చెప్పడం సరికాదన్నారు. మొదటి నాలుగు రౌండ్లలో లేని అభ్యర్థులు ఐదో రౌండ్ లోనే వచ్చారా? అని ప్రశ్నించారు. మొదటి నాలుగు రౌండ్ల ఫలితాలు గంటన్నరలో వెలువడితే ఐదో రౌండ్ ఫలితం వెలువడేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టిందన్నారు. ఎన్నికల సంఘం రౌండ్ల వారీగా వెంటనే ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...