Ka paul: ఎలక్షన్‌ రద్దు చేయాలి.. కోర్టులో తేల్చుకుంటా!

-

Ka paul fires on bjp and trs Munugode bypoll results: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రజశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు భారీగా అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. తనకు లక్షకుపైగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. బ్యాలెట్‌ పేపర్‌ పెడితే ఆ విషయం రుజువు చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. ఈ ఎలక్షన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అవినీతిపై కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...