Gudivada Amarnath :ప్రధానితో పవన్‌ భేటీకి పెద్దగా..లేదు?

-

Gudivada Amarnath comments on modi pawan visakha meet: రెండు రోజుల విశాఖ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 08:30 నిముషాలకు ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కాగా.. ఈ భేటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటన పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమని.. ప్రధానితో పవన్‌ కల్యాణ్‌ భేటీకి పెద్దగా ప్రాధాన్యం లేనిదని అన్నారు. రాష్ట్రంలో జనసేన, బీజేపీకి ఓట్లు, సీట్లు లేవని మంత్రి అమర్నాథ్‌ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...