కేంద్ర ప్రభుత్వం దివంగత ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. దీనిపై తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ప్రజలు, దేశంలోని ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు....
Mood of The Nation | త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థలు జనం నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ జాతీయ మీడియా...
వన్ నేషన్ వన్ ఎలక్షన్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) స్పందించారు. దీనిపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్కు తాము వ్యతిరేకమని నారాయణ స్పష్టం...
ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘వాషింగ్ పౌడర్ నిర్మ’ కేసీఆర్కు సైతం పనిచేసినట్టు...
సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ. వీ.హనుమంతరావు(Hanumantha Rao) అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు....
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) తీవ్ర విమర్శలు చేశారు. విపక్షాల పట్ల కేంద్రం ఇష్టానుసారం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఆగమేఘాల మీద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అధికార...
Times Now Survey |ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ సర్వే తెలిపింది. అలాగే ఏపీలో అధికార వైసీపీకి 24-25 స్థానాలు...
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)పై మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ ఒక అజ్ఞాని అని.. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని...
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న నాలుగు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనుకున్నట్లే మాజీ మంత్రి...
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన "మేమంతా సిద్ధం" బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు...