Nirmala Sitharaman: ఆసుపత్రిలో చేరిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్! 

-

Finance minister Nirmala Sitharaman admitted to AIIMS: కేంద్ర ఆర్థికశాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థత పాలైనట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితం ఆమె ఢిల్లీలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లోని ప్రైవేట్ వార్డులో చేరారు. చలి కారణంగా కాస్త అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. కాగా, ఆదివారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి  సందర్భంగా నివాళులు కూడా అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె యాక్టివ్ గానే కనిపించరు. కానీ సోమవారం ఉదయం ఆమె(Nirmala Sitharaman) అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారని తెలియడం అభిమానులకు ఆందోళన కలిగించింది. అయితే ఆమె చలి కారణంగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారని కొందరు చెబుతుంటే… మరి కొందరేమో ఆమె రెగ్యులర్ చెకప్ కోసం ఎయిమ్స్ లో చేరారని అంటున్నారు. ఆమె ఆరోగ్యంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Read Also: రెచ్చిపోయిన హిజ్రాలు.. హైదరాబాద్ నడిరోడ్డుపై గ్యాంగ్ వార్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...