Nirmala Sitharaman: ఆసుపత్రిలో చేరిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్! 

-

Finance minister Nirmala Sitharaman admitted to AIIMS: కేంద్ర ఆర్థికశాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థత పాలైనట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితం ఆమె ఢిల్లీలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లోని ప్రైవేట్ వార్డులో చేరారు. చలి కారణంగా కాస్త అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. కాగా, ఆదివారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి  సందర్భంగా నివాళులు కూడా అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె యాక్టివ్ గానే కనిపించరు. కానీ సోమవారం ఉదయం ఆమె(Nirmala Sitharaman) అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారని తెలియడం అభిమానులకు ఆందోళన కలిగించింది. అయితే ఆమె చలి కారణంగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారని కొందరు చెబుతుంటే… మరి కొందరేమో ఆమె రెగ్యులర్ చెకప్ కోసం ఎయిమ్స్ లో చేరారని అంటున్నారు. ఆమె ఆరోగ్యంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Read Also: రెచ్చిపోయిన హిజ్రాలు.. హైదరాబాద్ నడిరోడ్డుపై గ్యాంగ్ వార్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...