పెళ్లి కానివారు, భార్యాభర్తలు ఈ శ్లోకం చదివితే జరిగేది ఇదే

-

“కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే…!
నమః కామవిహారాయ కామ రూప ధరాయచ…!!

- Advertisement -

వివాహం కాని స్త్రీలు గానీ, పురుషులుగానీ ఈ శ్లోకాన్ని ప్రతి నిత్యం నూట ఎనిమిది సార్లు మండలం పాటు ఏక దీక్షతో పఠిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి అనురాగం లోపించిన భార్యా భర్తలు ప్రతినిత్యం ఈ శ్లోకం పదకొండు సార్లు చొప్పున పఠిస్తూ వుంటే వారిద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గి ఒకరిపై మరొకరికి అనురాగం పెరుగుతుంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో కొత్త హామీలు ఇవే..

వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌...

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...