Revanth Reddy |గవర్నర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ గవర్నర్ తమిళిసైపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాల్సినప్పుడల్లా ప్రభుత్వానికి సహకరిస్తూ.. మిగతా రోజుల్లో సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. చరిత్రలో ఏ గవర్నర్ చేయని విధంగ తమిళిసై రాజకీయాలు చేస్తోందిన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య కుదిరిన ముందస్తు రాజకీయ ఒప్పందంలో భాగంగానే గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ అధికారి అయినా గవర్నర్ మాట వినకుంటే వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని కానీ, అలా చేయకుండా కేవలం విమర్శలకు మాత్రమే దిగడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...