విమానంలో ప్రయాణికుడిపై మూత్రం పోసిన విద్యార్థి

-

Delhi Airport |ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడం కలకలం రేపింది. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరగ్గా, విమానాశ్రయ అధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేసింది. మూత్ర విసర్జన చేసిన విద్యార్థిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురి స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.

- Advertisement -
Read Also: ఇది మంచి పద్దతి కాదు.. ప్రధానికి విపక్ష నేతల లేఖ

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...