ఇది మంచి పద్దతి కాదు.. ప్రధానికి విపక్ష నేతల లేఖ

-

Opposition write to Modi |ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని తొమ్మిది మంది విపక్ష పార్టీలకు చెందిన నేతలు లేఖ రాశారు. ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశ దిశగా దేశం పయనిస్తోందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోవడం, కేంద్రాన్ని ప్రశ్నించిన రాష్ట్రాలపై దర్యా్ప్తు సంస్థలచేత దాడులు చేయించడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను విపక్షాలను వేధించేందుకే దుర్వివినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఈ మేరకు సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌తో పాటు మొత్తం తొమ్మిది మంది కీలక విపక్ష నేతలు ప్రధాని లేఖ రాశాయి.

- Advertisement -
Read Also: ఉగ్రవాదిని చూశా.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...