TSPSC: ప్రశ్నాపత్రాలు లీక్ వ్యవహారంపై గవర్నర్‌ తమిళిసై సీరియస్‌

-

Governor Tamilisai |తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ ఆరోపణలను గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం సమగ్రమైన నివేదిక రెండు రోజుల్లో సమర్పించాలని టీఎస్పీఎస్సీని గవర్నర్ ఆదేశించారు. లక్షలాది మంది ఉద్యోగార్థుల జీవితాలకు సంబంధించిన అంశం అయినందున, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ నివేదిక కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఉద్యోగార్థులకు టీఏస్‌పీఎస్సీపై నమ్మకం కలిగించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని తమిళిసై సూచించారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు రాజ్ భవన్ మంగళవారం టీఏస్‌పీఎస్సీ కార్యదర్శికి లేఖ రాసింది.

- Advertisement -
Read Also: చాణక్య నీతి: ఆ విషయంలో పురుషులకంటే స్త్రీలకే కోరిక ఎక్కువ

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మందుబాబులకు షాక్.. మూడు రోజులు మద్యం షాపులు బంద్..

Liquor Shops | తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. వేసవి...

AB Venkateswara Rao | ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. సస్పెన్షన్ ఎత్తివేత

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు(AB Venkateswara Rao) ఊరట దక్కింది....