లాలూ ప్రసాద్ యాదవ్ కి సీబీఐ కోర్టులో ఊరట

-

బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కి సిబిఐ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. 3 నెలల కిత్రం సింగపూర్ లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న లాలు మొదటిసారి వీల్ చైర్ లో కోర్ట్ కు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులు గా ఉన్న లాలు భార్య మాజీ సీఎం రబ్రీ దేవి, కుమార్తె మిస భారతి లకు కూడా కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ మర్చి 29 ఉందనున్నది.

- Advertisement -

లాలు ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) 2004- 2009 లో రైల్వే మంత్రి ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నియామకాలు జరిగాయని, ఉద్యోగాల కోసం భూమిని తక్కవ ధరకు కొనుగోలు చేసారని సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ కుంభకోణంలో లాలు ప్రసాద్ యాదవ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని సిబిఐ పేర్కొన్న విషయం తెలిసిందే.

Read Also: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...