‘సీఎం సీఎం’ అంటూ హోరెత్తించిన జనసైనికులు

-

జనసేన(Janasena) 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. అశేష జనవాహిని మధ్య పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అంతకుముందు నోవాటెల్ హోటల్ నుంచి విజయవాడ ఆటోనగర్‌కు కారులో చేరుకున్న జనసేనాని అక్కడ నుంచి వారాహిపై రోడ్ షో చేశారు. దీంతో సేనానికి దారిపొడవునా అభిమానులు నీరాజనాలు పలికారు. సీఎం సీఎం అంటూ నిరాదాలతో నగరాన్ని హోరెత్తించారు. ఆటోనగర్ వద్ద జనసేన(Janasena) అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు హారతులతో వీర మహిళలు, జనసైనికులు స్వాగతం పలికారు. అనంతరం ఆటోనగర్, కానూరు, కామయ్యతోపులలో గజమాలలతో జనసేన పార్టీ శ్రేణులు సత్కరించారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కల్యాణ్ వేదిక వద్దకు చేరుకున్నారు. వేదిక వద్ద ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు 42 కుటుంబాలకు సాయం చేశారు.

- Advertisement -

Read Also: అప్పుడే నేను ముఖ్యమంత్రి జగన్‌ను అభినందిస్తా: కోటంరెడ్డి

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Loksabha Polling: ప్రశాంతంగా కొనసాగుతోన్న తొలి విడత పోలింగ్

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం...

Viveka Murder | వైయస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై...