కాన్వాయ్‌లోకి ప్రైవేట్ వాహనం.. ఎమ్మెల్యే కారుకు ప్రమాదం

-

అధికార బీఆర్ఎస్‌కు చెందిన నిజామాబాద్ పట్టణ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా(Bigala Ganesh Gupta)కు పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల 44వ జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో మధ్యలోకి ఓ ప్రైవేట్ కారు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -
Read Also: విశాఖ వన్డేలో టీమిండియా ఘోర పరాజయం

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...