పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్.. డీజీపీకి రాజాసింగ్ లేఖ

-

తనకు వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) డీజీపీకి లేఖ రాశారు. కొన్నిరోజులుగా ఎనిమిది నంబర్ల నుంచి ఫోన్లు చేస్తున్న అగంతకులు.. తనను చంపేస్తామని అంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదులు చేసినా కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చెయ్యలేదని తెలిపారు. వెంటనే తన ఫిర్యాదుపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. అంతేగాక, తనకు ప్రాణాపాయం ఉందని తెలిసినా.. తనమీద కేసులు ఉన్నాయన్న ఒకే ఒక్క కారణంలో గన్ లైసెన్స్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో వెంటనే గన్ లైసెన్స్ ఇప్పించాలని డీజీపీని కోరారు.

- Advertisement -
Read Also: కొవిడ్ కొత్త వేరియంట్.. డాక్టర్ల సలహా ఇదే

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...