పాన్ కార్డుకు ఆధార్ లింక్ గడువు పెంపు

-

PAN Aadhaar |పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసే ప్రక్రియ గడువును జూన్ 30, 2023 వరకు పొడిగించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. అంతకు ముందు ఈ నెల 31తో ఈ గడువు ముగియాల్సి ఉంది. అయితే పాన్-ఆధార్(PAN Aadhaar) లింక్ గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని అలాగే ఈ ప్రక్రియ కోసం వసూలు చేస్తున్న రూ.1000 రుసుమును కూడా తొలగించాలని ఇటీవల లోక్ సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖకు రాశారు. ఇతరుల నుంచి కూడా విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు స్పందిస్తూ మరో మూడు నెలల గడువు పొడిగించింది.

- Advertisement -
Read Also: ఈ మంత్రం జపిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి సమస్యలు తగ్గుతాయి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...