ప్రియుడితో కలిసి శ్రీవారి సేవలో జాన్వీ కపూర్

-

అలనాటి నటి శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్(Janhvi kapoor) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ప్రియుడు శిఖర్ పహారితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం ఎదుట జాన్వీ సాష్టాంగ నమస్కారం చేసింది. సాంపద్రాయ దుస్తుల్లో తిరుమలలో ఉన్నంతసేపు భక్తిశ్రద్ధలతో శ్రీవారి సేవలో పరితపించింది. కాగా కొంతకాలంగా శిఖర్ తో జాన్వీ కపూర్ ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తిరుమలకు ప్రియుడితో కలిసి రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

- Advertisement -
Read Also: సెక్స్ తర్వాత ఇలా చేస్తే మీ పార్ట్ నర్ హర్ట్ అయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త..!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...