రాజాసింగ్ శోభయాత్రపై ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు

-

హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదస్పద వ్యాఖ్యలుచేశారు. శ్రీరామనవమి రోజున గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన శోభయాత్రలో గాడ్సే ఫోటోలు ప్రదర్శించారని, దేశంలో మొదటి టెర్రరిస్టు నాథురామ్‌ గాడ్సే అని ఓవైసీ వ్యాఖ్యానించారు. అతని ఫోటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏం చేశారంటూ ఒవైసీ ప్రశ్నించారు. మేము లాడెన్‌, హజరీ ఫోటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా..? అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

దీనిపై పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే మహాత్మాగాంధీని కాల్చి చంపిన వారి ఫొటోలతో డ్యాన్స్ చేస్తున్న వారు ఎవరు? ఒసామా బిన్ లాడెన్ ఫోటో తీసి ఎవరైనా ఇలా చేసి ఉంటే మజ్లిస్ కారణంగా హైదరాబాద్ ఉగ్రవాదుల స్థావరంగా మారిందని, పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి ఉండేవారు. కానీ ఇప్పుడు పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...