ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు(Delhi Liquor Scam)ను దర్యాప్తు చేస్తున్న ఈడీ గత నెల 27న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు సప్లిమెంటరీ చార్జిషీట్‌ సమర్పించింది. అందులో పలు సంచలన విషయాలను తెరపైకి తీసుకొచ్చింది. ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జీషీట్లపై విచారణకు సీబీఐ కోర్టు అంగీకరించింది. అనుబంధ ఛార్జీషీట్‌లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పేరును ప్రస్తావించిన దర్యాప్తు సంస్థ.. బినామీగా అరుణ్ పిళ్లై(Arun Pillai)ని పెట్టి భూములు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. మద్యం సిండికేట్‌లో మాగుంట రాఘవ్ కీలకపాత్ర పోషించాడని అనుబంధ ఛార్జిషీట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ వెల్లడించింది.

- Advertisement -
Read Also: శరత్ పవార్ సంచలన ప్రకటన.. ఆందోళనలో పార్టీ శ్రేణులు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...