స్కూల్లోనే కొట్టుకున్న టీచర్-ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

-

విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులే దారి తప్పారు. విద్యార్థుల ముందే ఒకరిపై ఒకరు కలబడి చెప్పులతో కొట్టుకున్నారు. బీహార్‌లోని(Bihar) పాట్నా జిల్లా కౌరియా పంచాయతీలోని బిహ్తా మిడిల్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. తొలుత తరగతి గదిలో టీచర్ అనితా కుమారి, ప్రిన్సిపాల్ కాంతి కుమారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ బయటకొచ్చి కిందపడి మరి కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన అధికారులు వ్యక్తిగత కారణాలతోనే వారిద్దరూ గొడవపడినట్లు తెలిపారు. వారిద్దరికీ నోటీసులు ఇచ్చామని.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి ఆదేశాల ప్రకారం ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

- Advertisement -

Read Also:
1. అమెరికా అధ్యక్షుడి హత్యకు యత్నించిన తెలుగు యువకుడికి భారీ శిక్ష
2. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి కొత్త చిక్కులు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....