ఒడిశాలో పట్టాలు తప్పిన మరో రైలు

-

బాలాసోర్ రైలు దుర్ఘటన దేశమంతా మరువక ముందే ఒడిశాలో(Odisha) మరో రైలు పట్టాలు తప్పింది. బర్గఢ్‌ జిల్లాలో సున్నపురాయి లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు సంబర్ ధార వద్ద ప్రమాదానికి గురైంది. బర్గఢ్‌ నుంచి దుంగ్రీ ప్రాంతానికి వెళుతుండగా రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి.

- Advertisement -

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీసీ సిమెంట్‌ కర్మాగారంలో సున్నపురాయి గనుల నుంచి ప్లాంట్‌కు లోడు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా గత శుక్రవారం బాలేశ్వర్‌ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 270 మందికిపైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

Read Also:
1. మూడేళ్ల బాలుడు పామును కొరికి చంపేశాడు 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...