పెళ్లింట తీవ్ర విషాదం.. నలుగురు చిన్నారులు మృతి

-

జోగులాంబ గద్వాల(Jogulamba Gadwal) జిల్లాలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతిచెందారు. మానవపాడు మండలం పల్లెపాడు శివారులోని కృష్ణా నదిలో ఆ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతులు అఫ్రీన్(17), సమీర్(8) నౌషిన్(7), రిహన్(15)గా గుర్తించారు. మృతులంతా ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన వారిగా నిర్ధారించారు. వీరు కొన్నాళ్ల క్రితమే కర్నూలుకు వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. వివాహ శుభకార్యం నిమిత్తం మానవపాడు మండలం బోరెల్లి గ్రామానికి రెండు రోజుల క్రితం వచ్చి కుటుంబ సమేతంగా బంధువులతో కలిసి మెలిసి గడిపారు. సోమవారం సరదాగా కృష్ణా నదిని చూసేందుకు సమీపంలోని పల్లెపాడు శివారులో ఉన్న నది వద్దకు 11మంది ఆటోలో వెళ్లి బురదలో ఇరుక్కుపోయారు.

Read Also:
1. బాబోయ్.. లీటర్‌ పెట్రోల్‌ రూ.200.. వంటనూనె రూ.250

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...