Hyderabad | ఉధృతి తగ్గింది.. ఆ ప్రాంత ప్రజలకు బిగ్ రిలీఫ్

-

హైదరాబాద్(Hyderabad) మహానగరవాసులు దాహార్తి తీర్చే జంట జలాశయులకు క్రమంగా వరద ఉధృతి తగ్గుతుంది. జంట జలాశయాలకు చెందిన నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని నీటిని విడుదల చేస్తున్న అధికారులు శనివారం మధ్యాహ్నం హిమాయత్ సాగర్(Himayat Sagar) చెందిన రెండు గేట్లను క్లోజ్ చేశారు. దీంతో దిగాకు నీటిని విడుదల చేస్తున్న జంట జలాశయాలకు చెందిన గేట్ల సంఖ్య ఎనిమిది నుంచి ఆరుకు తగ్గించగా.. 6కు తగ్గాయి. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ఇన్ఫ్లో 13 అడుగుల క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 1350 క్యూసెక్కులుగా విడుదలవుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.

Read Also: తమిళనాడులో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...