Nara Lokesh | ‘టీడీపీ-జనసేన ‘జెండా’ సభతో జగన్ గుండెల్లో రైళ్లు’

-

టీడీపీ- జనసేన సంయుక్తంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ సభ అరాచక పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను ఆయన ట్వీట్ చేశారు. “ప్రజా అజెండా.. రాష్ట్ర ప్రగతి అజెండా.. టిడిపి-జనసేన ‘జెండా’ సభ. అరాచక పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సభ.‌ కోట్లాది జనాల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చిన సభ” అంటూ పేర్కొన్నారు. కాగా జెండా సభ అటు తెలుగు తమ్ముళ్లు.. ఇటు జనసైనికుల్లో ఫుల్ జోష్ నింపింది.

- Advertisement -

అలాగే వైసీపీ విడుదల చేస్తున్న ఇంఛార్జీల జాబితాపైనా ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘తిక్కోడు తిరునాళ్లకు పోతే.. ఎక్కాదిగా సరిపోయిందట. అలా ఉంది వైసీపీ సమన్వయకర్తల జాబితాలు’ అంటూ సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...