వైసీపీలో చేరికపై యామని క్లారిటీ

-

ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున తన వాయిస్ ను గట్టిగా వినిపించిన మహిళా నేత యామిని… వైసీపీ నాయకులు ఎవరైనా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తే వారికి వెంటనే కౌంటర్ ఇచ్చేవారు యామని…

- Advertisement -

అయితే ఈ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడంతో ఇటీవలే టీడీపీకి వీడ్కోలు చెప్పారు… దీంతో ప్రస్తుతం ఆమె బీజేపీలో చేరుతారని అంటున్నారు… మరికొందరు వైసీపీలో చేరుతారని అంటున్నారు.. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…

తాను వైసీపీలో వెళ్లేందుకు ప్రయత్నించానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు… అలా అంటున్న వారిని నా ముందు తీసుకురాగలరా వాళ్ల ముఖాన్ని తాను చూస్తానని అన్నారు… తాను ప్రయత్నాలు చేస్తున్నా వైసీపీ తలపులు మూసిందన్న వార్తల్లో నిజం లేదని అన్నారు యామిని…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...

వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు.. ఎందుకు? లేకపోతే ఏమౌతుంది?

తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం...