మచిలీపట్నంలో చిక్కిన 1500 కిలోల మత్స్యం

-

కృష్ణా జిల్లా మచిలీపట్నం(Machilipatnam) గిలకలదిండి వద్ద మత్స్యకారులకు జాక్‌పాట్ తగిలినట్లయింది. చేపల వేటకు వెళ్లిన వారికి భారీ చేపచిక్కింది. దీని బరువు 1500 కిలోల వరకు ఉంటుందని వారు చెప్తున్నారు. దీనిని క్రేన్ సహాయంతో బయటకు తీశామని, దీనిని చూడటానికి స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు వస్తున్నారని మత్స్యకారులు చెప్పారు. ఈ చేపను చెన్నైకి చెందిన వ్యాపారస్తులు భారీ మొత్తానికి కొనుగోలు చేశారని కూడా మత్స్యకారులు చెప్పారు.

Read Also: ఏపీకి కొత్త అర్థం చెప్పిన కేంద్రమంత్రి
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Myanmar | మయన్మార్ భూకంపం: వెయ్యికి చేరిన మృతుల సంఖ్య

మయన్మార్‌(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన...

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ...