ఏపీకి కొత్త అర్థం చెప్పిన కేంద్రమంత్రి

-

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బడ్జెట్‌లో కీలక కేటాయింపులు చేసిందని, రాజధాని నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు ఇస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandra Sekhar) పునరుద్ఘాటించారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్‌కు ఎంత ఖర్చయినా భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని అన్నారు. రెండు మూడేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఈ సందర్భంగానే ఏపీకి కొత్త నిర్వచనం చెప్పారు.

- Advertisement -

‘‘ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం. ఈ రెండు నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రం కూడా వీటిని పూర్తి చేయడానికి పూర్తి సహకారం అందిస్తుంది. అమరావతికి రూ.2500 కోట్లతో రైల్వే లైన్ మంజూరైంది. రూ.12 వేల నుంచి రూ.15 వేల కోట్లు విలువైన అమరావతి ఓఆర్ఆర్‌కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి కావాల్సిన భూసేకరణ పనులు జరుగుతున్నాయి’’ అని వివరించారు పెమ్మసాని(Pemmasani Chandra Sekhar).

Read Also: మోహిత్‌రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు
Follow Us On : Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...