త్రివర్ణాన్ని రెపరెపలాడించిన ప్రధాని మోదీ..

-

15 ఆగస్టు 2024న భారత దేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ వేడుకలను భారతదేశ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహరించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయమే ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ(Modi).. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాండించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో మరో ప్రత్యేక కార్యక్రమం కూడా జరగనుంది.

- Advertisement -

ఇప్పటి వరకు ప్రధాని మోదీ(Modi) వరుసగా 11 సార్లు ఎర్రకోట(Red Fort)పై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు దాదాపు 6 వేల మంది అతిథులు హాజరయ్యారు. జాతీయ జెండాకు ఆవిష్కరించడానికి ముందు రాజ్‌ఘాట్ దగ్గర గాంధీకి నివాళులు అర్పించారు మోదీ.

Read Also: నేటి నుంచి అన్న క్యాంటీన్ల ప్రారంభం.. మెనూ ఇదే
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...