West Godavari |హద్దులు దాటిన అభిమానం.. ప్రాణం తీసిన ఫ్యాన్స్ వార్

-

West Godavari |తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలను విపరీతంగా ఆరాధించే అభిమానులు ఉన్నారు. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని ఫ్యాన్స్ గొడవపడుతుండడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే పశ్చిమగోదావరి(West Godavari) జిల్లా అత్తిలిలో మాత్రం హద్దులు దాటిన ఆ అభిమానం ప్రాణాలు తీసేంత వరకు వెళ్లింది. ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్ అనే ఇద్దరు వ్యక్తులు పెయింటింగ్ పని చేయడానికి అత్తిలి వెళ్లారు.

- Advertisement -

ఈ క్రమంలో ఇద్దరు కలిసి మద్యం తాగారు. అనంతరం హరి తన వాట్సాప్ స్టేటస్ గా ప్రభాస్(Prabhas) వీడియోను పెట్టాడు. అయితే పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) వీడియో పెట్టుకోవాలని కిషోర్ వాదించాడు. ఇలా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన హరికుమార్ సెంట్రింగ్ పైపుతో కిషోర్ తలపై కొట్టడంతో పాటు సిమెంట్ రాయి ముఖం మీద వేయడంతో  స్పాట్ లోనే మృతిచెందాడు. నిందితుడు హరి పరారీలో ఉండగా.. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Read Also: గుండెపోటుతో ఐసీయూలో జబర్దస్త్ నటుడు చలాకీ చంటి?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...