ఏపీ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి

-

ఏపీ హైకోర్టు(AP High Court) తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి నియమితులయ్యారు. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు హైకోర్టు(AP High Court) చీఫ్ జస్టిస్ గా ఉన్న ప్రశాంత్ కుమార్ మిశ్రాను సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పిస్తూ కొలిజీయం నిర్ణయం తీసుకుంది. కాగా 2018లో అప్పటి ప్రతిపక్షనేత జగన్(Jagan) పై వైజాగ్ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు వేసిన పిటిషన్ జస్టిస్ ఆకుల వెంకటశేషసాయినే(Akula Venkata Sesha Sai) విచారణ జరిపారు. దీంతో పాటు రెండేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వివాదంపైనా ఆయన విచారణ చేశారు. అలాగే గతంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సకల నేరస్తుల సర్వేలోని లోటుపాట్లను కూడా ప్రశ్నించారు.

- Advertisement -
Read Also: పవన్ కల్యాణ్ కు రూ.కోటి విరాళం ఇచ్చిన నాగబాబు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...