AP BJP Leaders:నేడు బీజేపీ ఏపీ కోర్ కమిటీ ప్రధానితో భేటీ..

-

AP BJP Leaders will meet narendra modi in vizag today: నేడు ప్రధాని మోడీ విశాఖ పర్యటన సందర్భంగా బీజేపీ ఏపీ కోర్ కమిటీ ప్రధానితో భేటీకానున్నాట్టు తెలుస్తుంది. ఈ రోజు రాత్రి 8గంటలకు సమావేశం జరగనుంది. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై చర్చ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికార ప్రభుత్వ పనితీరు.. రాజధాని ఆంశం, జనసేనతో పొత్తు వంటి అంశాలను బీజేపీ నేతలు ప్రస్తావించనున్నారు. కాగా.. ఈ రోజు రాత్రి 08:30 నిముషాలకు ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భేటీ కానున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...