AP BJP Leaders:నేడు బీజేపీ ఏపీ కోర్ కమిటీ ప్రధానితో భేటీ..

-

AP BJP Leaders will meet narendra modi in vizag today: నేడు ప్రధాని మోడీ విశాఖ పర్యటన సందర్భంగా బీజేపీ ఏపీ కోర్ కమిటీ ప్రధానితో భేటీకానున్నాట్టు తెలుస్తుంది. ఈ రోజు రాత్రి 8గంటలకు సమావేశం జరగనుంది. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై చర్చ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికార ప్రభుత్వ పనితీరు.. రాజధాని ఆంశం, జనసేనతో పొత్తు వంటి అంశాలను బీజేపీ నేతలు ప్రస్తావించనున్నారు. కాగా.. ఈ రోజు రాత్రి 08:30 నిముషాలకు ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భేటీ కానున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...