AP BJP Leaders:నేడు బీజేపీ ఏపీ కోర్ కమిటీ ప్రధానితో భేటీ..

-

AP BJP Leaders will meet narendra modi in vizag today: నేడు ప్రధాని మోడీ విశాఖ పర్యటన సందర్భంగా బీజేపీ ఏపీ కోర్ కమిటీ ప్రధానితో భేటీకానున్నాట్టు తెలుస్తుంది. ఈ రోజు రాత్రి 8గంటలకు సమావేశం జరగనుంది. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై చర్చ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికార ప్రభుత్వ పనితీరు.. రాజధాని ఆంశం, జనసేనతో పొత్తు వంటి అంశాలను బీజేపీ నేతలు ప్రస్తావించనున్నారు. కాగా.. ఈ రోజు రాత్రి 08:30 నిముషాలకు ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భేటీ కానున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...