AP Budget | ఏపీ అసెంబ్లీ లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

-

AP Budget |ఏపీ అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌(Buggana Rajendranath). మహాత్మగాంధీ సందేశంతో ఆయన బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. మేనిఫెస్టోను సీఎం జగన్‌ పవిత్ర గ్రంథంగా భావించారని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

- Advertisement -

AP Budget | 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,86, 389 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. రూ. 2,30,110 కోట్లు రెవెన్యూ వ్యయం ఉండగా.. రూ. 30, 530 కోట్ల మూలధన వ్యయం, రూ.24, 758 కోట్ల రెవెన్యూ లోటు, రూ. 55,817 కోట్ల ద్రవ్యలోటు, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం ద్రవ్యలోటు, జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం ఉన్నట్టు మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ వెల్లడించారు.

Read Also: హెచ్-4 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...